ఇరాన్ సుప్రీం ఖమేనీ అంత్యక్రియలకు భారత తరఫున హాజరయ్యేది ఎవరో తెలుసా!
ఇరాన్ సుప్రీం ఖమేనీ అంత్యక్రియలకు భారత తరఫున హాజరయ్యేది ఎవరో తెలుసా!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత ప్రభుత్వం కీలక ప్రతినిధి బృందాన్ని పంపనుంది. ఈ అధికారిక పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటతో పాటు, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అత హస్నైన్ ఇరాన్ వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సోమవారం (జూన్ 29) తెలిపాయి.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత ప్రభుత్వం కీలక ప్రతినిధి బృందాన్ని పంపనుంది. ఈ అధికారిక పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటతో పాటు, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అత హస్నైన్ ఇరాన్ వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సోమవారం (జూన్ 29) తెలిపాయి.