టీమిండియా క్రికెటర్‌కు ఏపీ సర్కార్ బంపరాఫర్.. గ్రూప్-1 ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు, 500 గజాల ఇంటి స్థలం

టీమిండియా క్రికెటర్ శ్రీ చరణికి ఏపీ సర్కార్ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. దీంతోపాటు 500 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చింది. ఇవే కాకుండా ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. ఆమెకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వనున్నారు. తాజాగా సమావేశమైన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయగా.. శ్రీ చరణికి కూడా భారీ బంపరాఫర్ ప్రకటించింది. ఇక ఆమెకు గతంలోనే ప్రభుత్వం హామీ ఇవ్వగా.. ఇప్పుడు నెరవేర్చింది.

టీమిండియా క్రికెటర్‌కు ఏపీ సర్కార్ బంపరాఫర్.. గ్రూప్-1 ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు, 500 గజాల ఇంటి స్థలం
టీమిండియా క్రికెటర్ శ్రీ చరణికి ఏపీ సర్కార్ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. దీంతోపాటు 500 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చింది. ఇవే కాకుండా ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. ఆమెకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వనున్నారు. తాజాగా సమావేశమైన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయగా.. శ్రీ చరణికి కూడా భారీ బంపరాఫర్ ప్రకటించింది. ఇక ఆమెకు గతంలోనే ప్రభుత్వం హామీ ఇవ్వగా.. ఇప్పుడు నెరవేర్చింది.