గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు

గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 26, 2027వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. మొత్తం 12 రోజులపాటు పుష్కరాలు జరుగుతాయని దేవాదాయశాఖ పేర్కొంది.

గోదావరి పుష్కరాలు 2027 తేదీలు ఖరారు
గోదావరి పుష్కరాలపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 26, 2027వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. మొత్తం 12 రోజులపాటు పుష్కరాలు జరుగుతాయని దేవాదాయశాఖ పేర్కొంది.