ఏపీ ప్రజలకు ఎగిరి గంతేసే వార్త.. జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి.!

ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు గోధుమపిండి, రాగులు పంపిణి చేసేందుకు చర్యలు చేపట్టింది. కిలో గోధుమపిండిని రూ.16లకు అందించేందుకు సమాయత్తమవుతోంది. అలాగే బియ్యం బదులుగా రాగులు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో గోధుమపిండి కేజీ రూ.64 వరకూ ఉంది. ఈ నేపథ్యంలో రాయితీపై అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీ ప్రజలకు ఎగిరి గంతేసే వార్త.. జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి.!
ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు గోధుమపిండి, రాగులు పంపిణి చేసేందుకు చర్యలు చేపట్టింది. కిలో గోధుమపిండిని రూ.16లకు అందించేందుకు సమాయత్తమవుతోంది. అలాగే బియ్యం బదులుగా రాగులు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో గోధుమపిండి కేజీ రూ.64 వరకూ ఉంది. ఈ నేపథ్యంలో రాయితీపై అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.