రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిన వైసీపీ ప్రభుత్వం: పట్టాభిరామ్‌

వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.

రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిన వైసీపీ ప్రభుత్వం: పట్టాభిరామ్‌
వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి రాష్ట్రాన్ని చెత్త దిబ్బగా మార్చిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు.