మీకంటే ఓవైసీ బెటర్..! తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం!

గత కొన్నేళ్లుగా తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోంది. అయితే 8 మంది ఎంపీలున్నా ప్రతిపక్ష పాత్ర సరిగా లేదని ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విభేదాలు విడిచి.. ఎంపీలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని చెప్పారు. ఈ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ టీమ్‌ బాగుందని ప్రశంసించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ, అండమాన్ ఎన్డీఏ కూటమి ఎంపీలతో అల్పాహార విందులో పాల్గొన్నారు ప్రధాని మోదీ.

మీకంటే ఓవైసీ బెటర్..!  తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం!
గత కొన్నేళ్లుగా తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోంది. అయితే 8 మంది ఎంపీలున్నా ప్రతిపక్ష పాత్ర సరిగా లేదని ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విభేదాలు విడిచి.. ఎంపీలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని చెప్పారు. ఈ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ టీమ్‌ బాగుందని ప్రశంసించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ, అండమాన్ ఎన్డీఏ కూటమి ఎంపీలతో అల్పాహార విందులో పాల్గొన్నారు ప్రధాని మోదీ.