లాటరీలో రూ.1.5 కోట్లు గెలిచిన వ్యక్తి.. భయంతో కుటుంబంతో పరారీ, ఎందుకో తెలుసా?

లాటరీలో జాక్‌పాట్ తగిలితే.. ఎవరికైనా గంపెడు ఆనందం ఉంటుంది. వచ్చిన డబ్బులతో ఏదో ఒకటి చేయాలని కలలు కంటుంటారు. సామాన్యులు ఇలాంటి లాటరీ డ్రాలో గెలిస్తే.. తమ అప్పులు, కష్టాలను ఒక్క రాత్రిలో తీర్చేస్తారు. అయితే ఆ కుటుంబం మాత్రం అలా కాదు. ఏకంగా రూ.కోటిన్నర లాటరీ తగిలినా.. భయంతో ఇంటి నుంచి మొత్తం కుటుంబ సభ్యులు పారిపోయారు. ఇంతకీ వారు ఎందుకు పారిపోయారు. మళ్లీ ఎలా దొరికిపోయారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

లాటరీలో రూ.1.5 కోట్లు గెలిచిన వ్యక్తి.. భయంతో కుటుంబంతో పరారీ, ఎందుకో తెలుసా?
లాటరీలో జాక్‌పాట్ తగిలితే.. ఎవరికైనా గంపెడు ఆనందం ఉంటుంది. వచ్చిన డబ్బులతో ఏదో ఒకటి చేయాలని కలలు కంటుంటారు. సామాన్యులు ఇలాంటి లాటరీ డ్రాలో గెలిస్తే.. తమ అప్పులు, కష్టాలను ఒక్క రాత్రిలో తీర్చేస్తారు. అయితే ఆ కుటుంబం మాత్రం అలా కాదు. ఏకంగా రూ.కోటిన్నర లాటరీ తగిలినా.. భయంతో ఇంటి నుంచి మొత్తం కుటుంబ సభ్యులు పారిపోయారు. ఇంతకీ వారు ఎందుకు పారిపోయారు. మళ్లీ ఎలా దొరికిపోయారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.