గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీలో రూ. 6,03,47,000 తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీలో రూ. 6,03,47,000 తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.