Peddapalli: ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవాలి

సుల్తానాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు.

Peddapalli:  ప్రభుత్వాసుపత్రి సేవలను వినియోగించుకోవాలి
సుల్తానాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని సుల్తానాబాద్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి దుర్గం గణేష్‌ అన్నారు.