డబ్బులు తీసుకొని.. కేసీఆర్ ఫ్యామిలీ ని అరెస్ట్ చేయట్లే : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్ కంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నాడని, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి డబ్బు సంచులు తీసుకుని వారిని రక్షిస్తున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.