పేలుళ్లతో దద్దరిల్లిన పాకిస్థాన్.. మసీదు వద్ద ఆత్మాహుతి దాడి.. 50 మంది మృతి

దాయాది పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ నగరం బాంబు పేలుడుతో మరోసారి దద్దరిల్లింది. ఓ మసీదు వద్ద దుండుగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 50 మంది మృతిచెందినట్టు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

పేలుళ్లతో దద్దరిల్లిన పాకిస్థాన్.. మసీదు వద్ద ఆత్మాహుతి దాడి.. 50 మంది మృతి
దాయాది పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ నగరం బాంబు పేలుడుతో మరోసారి దద్దరిల్లింది. ఓ మసీదు వద్ద దుండుగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 50 మంది మృతిచెందినట్టు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.