ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియాలను కోర్టు ఎందుకు నిర్దోషిగా ప్రకటించింది?

అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ అధికారంలో ఉన్నప్పుడు 2020-21 ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదుచేసింది. ఈ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని నిందితులుగా చేర్చింది. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఈ కేసులో తీర్పు వెలువరించింది. మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కేజ్రీవాల్‌ సహా అందరిపై ఉన్న కేసును కొట్టివేసింది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియాలను కోర్టు ఎందుకు నిర్దోషిగా ప్రకటించింది?
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ అధికారంలో ఉన్నప్పుడు 2020-21 ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదుచేసింది. ఈ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని నిందితులుగా చేర్చింది. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఈ కేసులో తీర్పు వెలువరించింది. మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కేజ్రీవాల్‌ సహా అందరిపై ఉన్న కేసును కొట్టివేసింది.