తొక్కిసలాట ఘటన.. టీవీకే ప్రధాన కార్యదర్శిపై కేసు, పరిహారం ప్రకటించిన విజయ్
తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ శనివారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
