తిరుమల కొండ రద్దీ.. అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్..శిలాతోరణం వరకు క్యూ.. స్వామి దర్శనానికి 22 గంటలు
తిరుమల కొండ రద్దీ.. అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్..శిలాతోరణం వరకు క్యూ.. స్వామి దర్శనానికి 22 గంటలు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్మెంట్లు ఉదయానికే ( జూన్ 15) నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి యున్నారు. స్వామి దర్శనానికి 22 గంటల సమయం పడుతుంది.స
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్మెంట్లు ఉదయానికే ( జూన్ 15) నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి యున్నారు. స్వామి దర్శనానికి 22 గంటల సమయం పడుతుంది.స