ద్విచక్ర వాహనం ఢీకొని పశువుల కాపరి మృతి

ద్విచక్ర వాహనం ఢీకొని పశువుల కాపరి మృతిచెందిన ఘటన గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

ద్విచక్ర వాహనం ఢీకొని పశువుల కాపరి మృతి
ద్విచక్ర వాహనం ఢీకొని పశువుల కాపరి మృతిచెందిన ఘటన గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.