నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరికి బెయిల్
నకిలీ మద్యం తయారీ కేసులో మరో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న జినేష్, షిబులకు బెయిల్ మంజూరు చేస్తూ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు..