నల్గొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్లతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ప్రధాన రహదారుల అనుసంధానం మెరుగుపడటంతో పాటు రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కానుంది.
నల్గొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్లతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ప్రధాన రహదారుల అనుసంధానం మెరుగుపడటంతో పాటు రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కానుంది.