పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు మేము రెడీ.. భారత కెప్టెన్ ప్రకటన

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు నిరాకరించడంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు.

పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు మేము రెడీ.. భారత కెప్టెన్ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు నిరాకరించడంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు.