పొగ తాగేవారికి షాకింగ్ న్యూస్.. రూ.18 సిగరెట్ ఇక రూ.72.. భారీగా పెరగనున్న ధరలు

పొగతాగేవారికి భారీ షాకింగ్ న్యూస్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన కొత్త ఎక్సైజ్ బిల్లు కారణంగా.. సిగరెట్ల ధరలు భారీగా పెరగనుందనే వాదనలు వస్తున్నాయి. ప్రస్తుతం రూ.18 ఉన్న సిగరెట్ ధర అమాంతం పెరిగి.. ఏకంగా రూ.72 అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పొగ తాగేవారికి షాకింగ్ న్యూస్.. రూ.18 సిగరెట్ ఇక రూ.72.. భారీగా పెరగనున్న ధరలు
పొగతాగేవారికి భారీ షాకింగ్ న్యూస్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన కొత్త ఎక్సైజ్ బిల్లు కారణంగా.. సిగరెట్ల ధరలు భారీగా పెరగనుందనే వాదనలు వస్తున్నాయి. ప్రస్తుతం రూ.18 ఉన్న సిగరెట్ ధర అమాంతం పెరిగి.. ఏకంగా రూ.72 అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.