పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..
పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖకు చెందిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖకు చెందిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి.