ప్రజా ప్రభుత్వంతోనే మార్కాపురం అభివృద్ధి

మార్కాపురం ప్రాంత అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 3వ వార్డులోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఆదివారం రాత్రి మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ప్రజా ప్రభుత్వంతోనే మార్కాపురం అభివృద్ధి
మార్కాపురం ప్రాంత అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. 3వ వార్డులోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఆదివారం రాత్రి మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.