ప్రతి నీటిబొట్టును ఒడిసి పడుదాం

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటిబొట్టూ ఒడిసి పడుదామని, భూగర్భ జలాల పెంపే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.

ప్రతి నీటిబొట్టును ఒడిసి పడుదాం
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటిబొట్టూ ఒడిసి పడుదామని, భూగర్భ జలాల పెంపే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి అన్నారు.