‘ఝాల్‌మూరి, చేపలు’ చుట్టూ తిరిగిన బెంగాల్‌ ఎన్నికలు.. అయినా దీదీకి తప్పని ఓటమి

టీఎంసీ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది. గత 15 ఏళ్లుగా అప్రతిహతంగా బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింతి. రెండుసార్లు సాధ్యం కాని విజయం ఈసారి కాషాయ పార్టీని వరించింది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు బెంగాలీలు పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారంలో బెంగాలీలు ఆహార వ్యవహారాలు కూడా కీలక అంశం కావడం గమనార్హం. చేపలు, మరమరాలు చుట్టూ ప్రచారం సాగింది.

‘ఝాల్‌మూరి, చేపలు’ చుట్టూ తిరిగిన బెంగాల్‌ ఎన్నికలు.. అయినా దీదీకి తప్పని ఓటమి
టీఎంసీ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది. గత 15 ఏళ్లుగా అప్రతిహతంగా బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింతి. రెండుసార్లు సాధ్యం కాని విజయం ఈసారి కాషాయ పార్టీని వరించింది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు బెంగాలీలు పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారంలో బెంగాలీలు ఆహార వ్యవహారాలు కూడా కీలక అంశం కావడం గమనార్హం. చేపలు, మరమరాలు చుట్టూ ప్రచారం సాగింది.