మమతా బెనర్జీ, పినరయి విజయన్, ఎంకే స్టాలిన్ కంచుకోటలు బద్దలు.. 3 రాష్ట్రాల్లో మారనున్న ప్రభుత్వాలు

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో సిట్టింగ్ సీఎంలకు చెక్ పడింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళంలో అధికార పార్టీలు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురయ్యాయి. దీంతో ఇప్పటివరకు ముఖ్యమంత్రులుగా ఉన్న ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, పినరయి విజయన్.. తమ సీఎం సీటులను ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో 3 రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాలు మారి.. కొత్త పార్టీలు కొలువుదీరనున్నాయి. వీరిలో స్టాలిన్.. కనీసం తన సీటులో కూడా విజయం సాధించకపోవడం గమనార్హం.

మమతా బెనర్జీ, పినరయి విజయన్, ఎంకే స్టాలిన్ కంచుకోటలు బద్దలు.. 3 రాష్ట్రాల్లో మారనున్న ప్రభుత్వాలు
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో సిట్టింగ్ సీఎంలకు చెక్ పడింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళంలో అధికార పార్టీలు ఈ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురయ్యాయి. దీంతో ఇప్పటివరకు ముఖ్యమంత్రులుగా ఉన్న ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, పినరయి విజయన్.. తమ సీఎం సీటులను ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో 3 రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాలు మారి.. కొత్త పార్టీలు కొలువుదీరనున్నాయి. వీరిలో స్టాలిన్.. కనీసం తన సీటులో కూడా విజయం సాధించకపోవడం గమనార్హం.