Andhra: ఆలయం పునర్నిర్మాణ పనులు చేస్తుండగా మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని వెలికి తీయగా..
Andhra: ఆలయం పునర్నిర్మాణ పనులు చేస్తుండగా మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని వెలికి తీయగా..
పల్నాడు జిల్లా ఇనిమెళ్లలో అద్భుతం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజినేయులు స్వగ్రామంలోని పురాతన భావన్నారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఏడు అరుదైన పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ బావిలో దశాబ్దాలుగా దాగి ఉన్న ఈ విగ్రహాలతో పాటు కొన్ని రాగి రేకులు కూడా లభ్యమవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పల్నాడు జిల్లా ఇనిమెళ్లలో అద్భుతం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజినేయులు స్వగ్రామంలోని పురాతన భావన్నారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఏడు అరుదైన పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఆలయ బావిలో దశాబ్దాలుగా దాగి ఉన్న ఈ విగ్రహాలతో పాటు కొన్ని రాగి రేకులు కూడా లభ్యమవ్వడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.