మత్స్య శాఖకు మంచి రోజులు

మత్స్యశాఖ ఆధ్వర్యంలో గతంలో ఒక వెలుగు వెలిగిన చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం కేంద్రానికి మళ్లీ మంచి రోజులు రానున్నాయి. సుమారు పదేళ్ల నుంచి నిర్వీర్యంగా పడివున్న ఈ కేంద్రం ఆధునికీకరణకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. సుమారు రెండు కోట్ల రూపాయల సీఎస్‌ఆర్‌ నిధులతో చేప పిల్లల పెంపకం కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురానున్నట్టు కలెక్టర్‌ ఇటీవల ప్రకటించారు.

మత్స్య శాఖకు మంచి రోజులు
మత్స్యశాఖ ఆధ్వర్యంలో గతంలో ఒక వెలుగు వెలిగిన చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం కేంద్రానికి మళ్లీ మంచి రోజులు రానున్నాయి. సుమారు పదేళ్ల నుంచి నిర్వీర్యంగా పడివున్న ఈ కేంద్రం ఆధునికీకరణకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. సుమారు రెండు కోట్ల రూపాయల సీఎస్‌ఆర్‌ నిధులతో చేప పిల్లల పెంపకం కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురానున్నట్టు కలెక్టర్‌ ఇటీవల ప్రకటించారు.