పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం స్థానిక సూర్యానగర్ సర్కిల్లో జరుగుతున్న పారిశుధ్యపనులను ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం స్థానిక సూర్యానగర్ సర్కిల్లో జరుగుతున్న పారిశుధ్యపనులను ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.