ప్రశ్నించొద్దు.. పకోడీలు వేస్కోవాలి.. ప్రధాని మోదీ యువతను పక్కదారి పట్టిస్తున్నారు

న్యూఢిల్లీ: దేశంలోని యువత ఎలాంటి ప్రశ్నలు అడగకుండా.. కండ్లు మూసుకొని కేవలం రీల్స్ చేసుకోవాలని, పకోడీలు వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు.

ప్రశ్నించొద్దు.. పకోడీలు వేస్కోవాలి.. ప్రధాని మోదీ యువతను పక్కదారి పట్టిస్తున్నారు
న్యూఢిల్లీ: దేశంలోని యువత ఎలాంటి ప్రశ్నలు అడగకుండా.. కండ్లు మూసుకొని కేవలం రీల్స్ చేసుకోవాలని, పకోడీలు వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు.