పీసీసీ చీఫ్‌ షర్మిల రేపు రాక

ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. సూళ్లూరుపేట మండలం కోట పోలూరు గ్రామంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.

పీసీసీ చీఫ్‌ షర్మిల రేపు రాక
ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. సూళ్లూరుపేట మండలం కోట పోలూరు గ్రామంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.