ఫిన్లాండ్లో ఇండియన్ విద్యార్థి అదృశ్యంపై హైకోర్టులో విచారణ
ఫిన్లాండ్లో చదువుతున్న భారతీయ విద్యార్థి మే 6 నుంచి అదృశ్యం పై నమోదైన కేసును ఫిన్లాండ్లోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తెలిపింది.