‘బాగున్నారా’ అంటూ కరచాలనం.. మోపిదేవిలో ప్రజలను ఆప్యాయంగా పలకించిన లోకేశ్
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. కొక్కిలిగడ్డ నుంచి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.