భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు

Telangana Earthquake: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రత నమోదైంది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనాలు
Telangana Earthquake: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రత నమోదైంది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.