భారత మాతను అమ్మేశారు.. దేశ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు: మోడీ సర్కార్‎పై రాహుల్ ఫైర్

అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్‎తో భారత్‎కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‎కు మోదీ సర్కారు హోల్ సేల్‎గా సరెండర్ అయిందన్నారు.

భారత మాతను అమ్మేశారు.. దేశ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు: మోడీ సర్కార్‎పై రాహుల్ ఫైర్
అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్‎తో భారత్‎కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‎కు మోదీ సర్కారు హోల్ సేల్‎గా సరెండర్ అయిందన్నారు.