మాదాపూర్ లో అరాచకం.. మద్యం మత్తులో యువతీయువకుల వీరంగం.. ఆర్టీసీ బస్సును అడ్డగించి రాళ్ల దాడి
ఘటన అనంతరం నిందితులు తమ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. డ్రైవర్ మొయినుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.