మద్యం స్కాంలో ఈడీ దూకుడు

జగన్‌ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. జగన్‌ కోటరీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.

మద్యం స్కాంలో ఈడీ దూకుడు
జగన్‌ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. జగన్‌ కోటరీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.