మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ పీలా శ్రీనివాసరావు శుక్రవారం పట్టణంలోని నెయ్యిలవీధి, రింగురోడ్డు, పిళ్లావారివీధి, చేపల మార్కెట్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. డ్రైనేజీ కాలువల్లో పూడికలను ఎప్పటికప్పుడు తొలగించాలని, పారిశుధ్య పనులు మరింత మెరుగుపడాలని జోనల్ అధికారులను ఆదేశించారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ పీలా శ్రీనివాసరావు శుక్రవారం పట్టణంలోని నెయ్యిలవీధి, రింగురోడ్డు, పిళ్లావారివీధి, చేపల మార్కెట్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. డ్రైనేజీ కాలువల్లో పూడికలను ఎప్పటికప్పుడు తొలగించాలని, పారిశుధ్య పనులు మరింత మెరుగుపడాలని జోనల్ అధికారులను ఆదేశించారు.