మూలనపడ్డ 108ల విక్రయానికి అనుమతి

రాష్ట్రంలో మూలనపడ్డ 291 అంబులెన్సులను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఆరోగ్య శాఖ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మూలనపడ్డ 108ల విక్రయానికి అనుమతి
రాష్ట్రంలో మూలనపడ్డ 291 అంబులెన్సులను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఆరోగ్య శాఖ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.