గిరిజన ప్రాంతాల్లో 2500 కోట్లతో రోడ్లు

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రూ.2500 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో 2500 కోట్లతో రోడ్లు
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రూ.2500 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.