మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఒకరి మృతి..

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును.. బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఒకరి మృతి..
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును.. బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.