రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పథకాలను ప్రకటించారు. నియోజకవర్గాల్లో కార్పొరేట్ తరహా సూపర్ బజార్లు, మండలాల్లో రైస్ మిల్లులు, గోడౌన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాష్ట్రంలోని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక పథకాలను ప్రకటించారు. నియోజకవర్గాల్లో కార్పొరేట్ తరహా సూపర్ బజార్లు, మండలాల్లో రైస్ మిల్లులు, గోడౌన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.