పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఇంధన సంక్షోభంపై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..!

గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు పెట్రోల్ పంపుల వద్ద ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఇంధన సంక్షోభంపై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..!
గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు పెట్రోల్ పంపుల వద్ద ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.