పంటల మార్పిడిపై త్వరలో తుది నివేదిక : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
పంటల మార్పిడిపై త్వరలో తుది నివేదిక : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
గత పదేండ్లలో రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలు, మిల్లెట్ సాగు గణనీయంగా తగ్గిపోయిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన బీఆర్కే భవన్లో వివిధ రంగాల నిపుణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
గత పదేండ్లలో రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలు, మిల్లెట్ సాగు గణనీయంగా తగ్గిపోయిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన బీఆర్కే భవన్లో వివిధ రంగాల నిపుణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.