మహారాష్ట్రకు సీఎం కార్యాలయం నుంచి లేఖ పోలేదు.. రేవంత్ రెడ్డిపై బీజేపీ స్టేట్ చీఫ్ ఆరోపణలు
‘రేవంత్రెడ్డి.. ఇకనైనా కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్పై, బీజేపీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం మానండి’ అని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్. రాంచందర్రావు విమర్శించారు.