నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసమే రూ.46 కోట్లతో అడ్వాన్స టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్నగర్లోని ఫణిగిరిగుట్ట వద్ద ఏటీసీని సందర్శించి, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసమే రూ.46 కోట్లతో అడ్వాన్స టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్నగర్లోని ఫణిగిరిగుట్ట వద్ద ఏటీసీని సందర్శించి, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.