రూ. 45 వేల కోట్లతో పంటల కొనుగోళ్లు... ఈ సీజన్లో 58.70 లక్షల టన్నుల వడ్లు కొన్నం: మంత్రి ఉత్తమ్
రూ. 45 వేల కోట్లతో పంటల కొనుగోళ్లు... ఈ సీజన్లో 58.70 లక్షల టన్నుల వడ్లు కొన్నం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లో రూ.20 వేల నుంచి రూ.22 వేల కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నదని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు
హైదరాబాద్, వెలుగు: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్లో రూ.20 వేల నుంచి రూ.22 వేల కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నదని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు