రూ.808 కోట్లతో పురాతన ఆలయాలకు పూర్వ వైభవం

రాష్ట్ర వ్యాప్తంగా రూ.808 కోట్లు ఖర్చు చేసి 684 పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

రూ.808 కోట్లతో పురాతన ఆలయాలకు పూర్వ వైభవం
రాష్ట్ర వ్యాప్తంగా రూ.808 కోట్లు ఖర్చు చేసి 684 పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.