రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం : రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య మండిపడ్డారు.

రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం : రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య మండిపడ్డారు.