జిల్లాలో రెవెన్యూ శాఖ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతున్నదనే విమర్శలు అధికం అవుతున్నాయి. ఏ పని చేయాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తుండడంతో రెవెన్యూ ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. స్వల్ప వ్యవధిలోనే అనకాపల్లి, కశింకోట, నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించి, లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్హ్యాండెండ్గా పట్టుకొని కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.
జిల్లాలో రెవెన్యూ శాఖ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతున్నదనే విమర్శలు అధికం అవుతున్నాయి. ఏ పని చేయాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తుండడంతో రెవెన్యూ ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. స్వల్ప వ్యవధిలోనే అనకాపల్లి, కశింకోట, నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించి, లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్హ్యాండెండ్గా పట్టుకొని కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.