రాష్ట్రంలోకి రుతుపవనాలు ..జోగులాంబ గద్వాల జిల్లాలోకి ఎంట్రీ..     తగ్గుతున్న ఉష్ణోగ్రతలు..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ నెల 4న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. తాజాగా  వర్షాకాలం ప్రారంభానికి సూచనగా చెప్పే మృగశిర కార్తె (సోమవారం) నాడే జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ఎంటర్ కావడం విశేషం.

రాష్ట్రంలోకి రుతుపవనాలు ..జోగులాంబ గద్వాల జిల్లాలోకి ఎంట్రీ..     తగ్గుతున్న ఉష్ణోగ్రతలు..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ నెల 4న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. తాజాగా  వర్షాకాలం ప్రారంభానికి సూచనగా చెప్పే మృగశిర కార్తె (సోమవారం) నాడే జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ఎంటర్ కావడం విశేషం.