లంచం తీసుకుంటూ.. ఏసీబీకి దొరికిన ఎంఈవో, స్కూల్ హెడ్మాస్టర్

ప్రభుత్వ పాఠశాలల్లోనే అవినీతి చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అవినీతికి పాల్పడే వారు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి దొరికిన  ఎంఈవో,  స్కూల్ హెడ్మాస్టర్
ప్రభుత్వ పాఠశాలల్లోనే అవినీతి చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. అవినీతికి పాల్పడే వారు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.